ఏపీ పీజీసెట్ ఫలితాలు

ABN , First Publish Date - 2021-11-09T21:59:08+05:30 IST

ఇటీవల నిర్వహించిన ఏపీ పీజీసెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు

ఏపీ పీజీసెట్ ఫలితాలు

అమరావతి: ఇటీవల నిర్వహించిన ఏపీ పీజీసెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 145 పీజీ ప్రోగ్రామ్స్‌కి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్’ను మొదటిసారి నిర్వహించామన్నారు. 15 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. మొత్తం 24 వేల మంది ఎంట్రెన్స్‌లో అర్హత సాధించారని మంత్రి తెలిపారు. యూనివర్సిటీల వారీగా పరీక్షల నిర్వహణ అవసరం లేకుండా ఒకే పరీక్ష నిర్వహించామని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-09T21:59:08+05:30 IST