డిసెంబరు 20న ఏపీ సెట్
ABN , First Publish Date - 2020-09-19T11:23:39+05:30 IST
రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష(ఏపీసెట్) డిసెంబరు 20న నిర్వహించనున్నట్టు మెంబర్ కన్వీనర్ ఆచార్య
ఏయూ క్యాంపస్ (విశాఖ): రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష(ఏపీసెట్) డిసెంబరు 20న నిర్వహించనున్నట్టు మెంబర్ కన్వీనర్ ఆచార్య కె.శ్రీనివాసరావు తెలిపారు. అపరాధ రుసుం లేకుండా అక్టోబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామ న్నా రు. వివరాలకు ఏపీసెట్ వెబ్సైట్ www.apset.net.in ను సంప్రతించాలన్నారు.