కరోనా నుంచి కోలుకున్న స్పీకర్ తమ్మినేని
ABN , First Publish Date - 2021-05-12T16:58:47+05:30 IST
కరోనా బారిన పడిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అతడి కుటుంబసభ్యులు కోలుకున్నారు.
శ్రీకాకుళం: కరోనా బారిన పడిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం, అతడి కుటుంబసభ్యులు కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకుని ఈరోజు మెడికవర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్రీకాకుళం నుండి ఇంటికి వెళ్తూ ఆసుపత్రి యాజమాన్యానికి, డాక్టర్లకు, సిబ్బందికి, పేరు పేరునా తమ్మినేని సీతారాం, కుటుంబసభ్యులు వినమ్ర నమస్కారాలు తెలియజేశారు.