నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ABN , First Publish Date - 2021-05-17T13:12:57+05:30 IST
ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశంకానుంది.
అమరావతి: ఏపీ కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశంకానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై కమిటీ ప్రధానంగా చర్చించనుంది. మరోవైపు ఏపీలో ఆంక్షలు మరింత కఠినం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.