కేజీబీవీల్లో ప్రవేశాలకు 9లోపు దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-12-04T04:56:23+05:30 IST

జిల్లాలోని వివిధ కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 6,7,8,ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఖాళీలను భర్తీ చేసేందుకు అరు ్హలైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు ఏపీ సమగ్రశిక్ష అద నపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రక టనలో తెలిపారు.

కేజీబీవీల్లో ప్రవేశాలకు 9లోపు దరఖాస్తులు

ఒంగోలువిద్య, డిసెంబరు3 : జిల్లాలోని వివిధ కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 6,7,8,ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ఖాళీలను భర్తీ చేసేందుకు అరు ్హలైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు ఏపీ సమగ్రశిక్ష అద నపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌  డాక్టర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈనెల 4 నుంచి 9వతేదిలోపు దరఖాస్తులను సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని వెలిగండ్ల, రాచర్ల, మార్కాపురం, పెద్దారవీడు, సీఎస్‌పురం, ఉలవపాడు, కొమరోలు, చీ రాల, వి.వి.పాలెం, పామూరు, లింగసముద్రం, హనుమంతునిపాడు, పొ న్నలూరు, పిసిపల్లి, పెద్దదోర్నాల, అర్ధవీడు, జరుగుమల్లి, కేజీబీవీల్లో ఖాళీలు ఉన్నాయన్నారు. విదార్థినులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 


Updated Date - 2020-12-04T04:56:23+05:30 IST