ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2020-05-23T14:14:29+05:30 IST

ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్

ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 7,600 మంది ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-05-23T14:14:29+05:30 IST