ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-12-06T18:21:35+05:30 IST

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులకు రంగును మార్చాలని నిర్ణయించింది.

ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులకు రంగును మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని జిల్లాల్లోని పల్లెవెలుగు బస్సుల రంగులను మార్చాలని ఆదేశాలను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులున్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వినియోగించబోతున్నారు.


 ఇదే సమయంలో డిజైన్‌ను కూడా మార్చబోతున్నారు.



Updated Date - 2021-12-06T18:21:35+05:30 IST