చౌటుప్పల్‌లో బైకు దొంగల అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-01-27T20:50:57+05:30 IST

యాదాద్రి జిల్లాలో నలుగురు బైకు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలో బైకులను దొంగతనం చేస్తున్న

చౌటుప్పల్‌లో బైకు దొంగల అరెస్ట్‌

 చౌటుప్పల్‌: యాదాద్రి జిల్లాలో నలుగురు బైకు దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లాలో బైకులను చోరీ చేస్తున్న  నలుగురు దొంగలను చౌటుప్పల్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ సత్తయ్య తెలిపారు. వీరి నుంచి 7 బైక్‌లు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు.


Updated Date - 2021-01-27T20:50:57+05:30 IST