రైల్వే పట్టాలను చోరీ చేసే ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2021-08-07T03:43:45+05:30 IST

నరసరావుపేట రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే పట్టాలను చోరీ చేసే ముఠాను రైల్వే

రైల్వే పట్టాలను చోరీ చేసే ముఠా అరెస్ట్

గుంటూరు: నరసరావుపేట రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే పట్టాలను చోరీ చేసే ముఠాను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని 8 మందిని నరసరావుపేట రైల్వే పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి వద్ద నుంచి దాదాపు  23 లక్షల విలువైన  రైల్వే పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-08-07T03:43:45+05:30 IST