ధోనీ చివరి మ్యాచ్ ఆడేశాడు
ABN , First Publish Date - 2020-08-03T09:04:51+05:30 IST
ధోనీ ప్రతిభకు ఐపీఎల్ కొలమానం కాదని మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ‘ధోనీలో
న్యూఢిల్లీ: ధోనీ ప్రతిభకు ఐపీఎల్ కొలమానం కాదని మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ‘ధోనీలో సామర్థ్యం ఎప్పటికీ తగ్గదు. జట్టు కోసం ఎలా ఆడాలో.. యువకులను ఎలా ప్రోత్సహించాలో అతడికి బాగా తెలుసు. నిజానికి ధోనీ భారత జట్టు తరఫున చివరి మ్యాచ్ను ఎప్పుడో ఆడేశాడు. ఈ ఐపీఎల్తో ధోనీ ఇమేజ్లో వచ్చే మార్పేమీ ఉండదు’ అని నెహ్రా తెలిపాడు.