భూ తగాదాల నేపథ్యంలో హత్యాయత్నం

ABN , First Publish Date - 2021-08-06T01:58:56+05:30 IST

జిల్లాలో మరోసారి భూ తగాదాలు భగ్గుమన్నాయి. మఠంపల్లి మండలంలోని

భూ తగాదాల నేపథ్యంలో హత్యాయత్నం

సూర్యాపేట: జిల్లాలో మరోసారి భూ తగాదాలు భగ్గుమన్నాయి. మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెంలో పాత కక్షలతో దాడి చేశారు. భూతగాదాల నేపథ్యంలో మరో హత్యాయత్నం జరిగింది.ఓ బెల్టుషాపులో సైదాపై సాయి అనే యువకుడు బీరు బాటిల్‌తో దాడి చేశాడు. సైదా పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స కోసం సైదాను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-06T01:58:56+05:30 IST