జిల్లాలో మూడు కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-01-17T06:25:59+05:30 IST
జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి
అనంతపురం వైద్యం, జనవరి 16: జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా మూ డు కేసులు మాత్రమే నిర్ధారణ అయినట్లు అధికారులు శనివారం బులెటిన్లో వెల్లడించారు. అన్నీ జిల్లా కేం ద్రంలోనే నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సం ఖ్య 67553కి చేరింది. ఇందులో 66878 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 597 మంది మరణించారు. ప్రస్తుతం 78 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో కరోనాతో ఎవరూ మరణించలేదు.