కొత్తగా 69 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-07-23T06:49:55+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరణాలు నమోదు కాలేదు.

కొత్తగా 69 మందికి కరోనా

అనంతపురం వైద్యం, జూలై22: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 69 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరణాలు నమోదు కాలేదు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 155825 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 154279 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1077 మంది మరణించారు. ప్రస్తుతం 469 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-07-23T06:49:55+05:30 IST