గుంటూరులో దారుణం
ABN , First Publish Date - 2020-08-12T20:27:30+05:30 IST
నెహ్రునగర్ జీరో లైన్లో దారుణం జరిగింది.
గుంటూరు: నెహ్రునగర్ జీరో లైన్లో దారుణం జరిగింది. యేడాదిన్నర బాలికపై 53 ఏళ్ళ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి అత్యాచారయత్నం చేసిన బేరీల రామును పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టారు.