నిజామాబాద్ జిల్లాలో దారుణం

ABN , First Publish Date - 2020-02-22T23:01:21+05:30 IST

నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం మినార్‌పల్లిలో దారుణం జరిగింది.

నిజామాబాద్ జిల్లాలో దారుణం

నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం మినార్‌పల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు తండ్రీ కొడుకులు కుంటా చెరువులో చేపలు పట్టడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ తండ్రి డిప్ల (60), కొడుకు శ్రీను (27) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Updated Date - 2020-02-22T23:01:21+05:30 IST