దేవునిపల్లిలో బైక్ల చోరీకి యత్నం
ABN , First Publish Date - 2021-02-25T04:45:09+05:30 IST
పట్టణంలోని దేవునిపల్లిలోని మధురానగర్లో రెండు బైక్లను చోరీ చేసేందుకు యువ తి, యువకుడు ప్రయత్నించినట్లు కాలనీవాసులు తెలిపా రు.
కామారెడ్డి, ఫిబ్రవరి 24: పట్టణంలోని దేవునిపల్లిలోని మధురానగర్లో రెండు బైక్లను చోరీ చేసేందుకు యువ తి, యువకుడు ప్రయత్నించినట్లు కాలనీవాసులు తెలిపా రు. సీసీ పుటేజీల్లో బైక్ ఎత్తుకెళుతున్న దృశ్యాలు నమోద య్యాయి. ఒక బైక్ స్టాట్ కాకపోవడంతో దానిని అక్కడే వదిలేసి, మరో బైక్ను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసు లు పెట్రోలింగ్ సరిగ్గా నిర్వహించడం లేదని, దొంగతనా లు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.