కుటుంబ కలహాల నేపథ్యంలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-05-31T10:47:24+05:30 IST
వేములూరులో శనివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. గ్రామానికి చెందిన
కొవ్వూరు, మే 30 : వేములూరులో శనివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. గ్రామానికి చెందిన హనుమశెట్టి శ్రీనివాసరావు (70) కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెంది శివాలయం సెంటర్లో ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నా డు. కొవ్వూరు తరలించగా అత్యవసర వైద్యం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ రవీంద్రబాబు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.