రెండో రోజుకు చేరుకున్న ఏయూ పరిశోధక విద్యార్థి దీక్ష

ABN , First Publish Date - 2020-08-11T15:36:35+05:30 IST

విశాఖపట్నం: ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

రెండో రోజుకు చేరుకున్న ఏయూ పరిశోధక విద్యార్థి దీక్ష

విశాఖపట్నం: ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. ఆంధ్రా యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఈ దీక్ష కొనసాగుతోంది. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి  కుల వివక్షత, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మహేష్ దీక్షకు పూనుకున్నాడు. 

Updated Date - 2020-08-11T15:36:35+05:30 IST