అనంతసాగరం తహసీలారుకు ఉత్తమ అవార్డు
ABN , First Publish Date - 2022-01-26T05:06:51+05:30 IST
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దారు ఎస్. శ్రీనివాసులురెడ్డికి ఏఈఆర్వో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది.
అనంతసాగరం, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక తహసీల్దారు ఎస్. శ్రీనివాసులురెడ్డికి ఏఈఆర్వో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు లభించింది. ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ మంగళవారం వెలగపుడిలో శ్రీనివాసులురెడ్డికి ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులు ప్రత్యేక శుభాకాంక్షులు తెలిపారు.