454 మందికి ప్రశంసాపత్రాలు

ABN , First Publish Date - 2021-01-27T06:06:18+05:30 IST

విశిష్ట సేవలు అందించిన జిల్లా అ ధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీస్‌ అధి కారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు కలె క్టర్‌ పోలా భాస్కర్‌ ప్రశంసాపత్రాలను అంద జేశారు. స్థానిక పోలీస్‌పెరేడ్‌గ్రౌండ్‌లో మంగ ళవారం జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్ర మంలో 454 మందికి వాటిని అందజేశారు.

454 మందికి ప్రశంసాపత్రాలు
కలెక్టర్‌ భాస్కర్‌ నుంచి ప్రశంసాపత్రాలు అందుకుంటున్న కృష్ణవేణి

గణతంత్ర వేడుకల్లో ప్రదానం  చేసిన కలెక్టర్‌  పోలా భాస్కర్‌


ఒంగోలు(కలెక్టరేట్‌)/ఒంగోలు(క్రైం), జన వరి 26 : విశిష్ట సేవలు అందించిన జిల్లా అ ధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీస్‌ అధి కారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు కలె క్టర్‌ పోలా భాస్కర్‌ ప్రశంసాపత్రాలను అంద జేశారు. స్థానిక పోలీస్‌పెరేడ్‌గ్రౌండ్‌లో మంగ ళవారం జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్ర మంలో 454 మందికి  వాటిని అందజేశారు.  ఓట్ల నమోదు ప్రక్రియలో విశేష సేవలు అం దించిన నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులై న కె.కృష్ణవేణి(దర్శి), జీవీ.సుబ్బారెడ్డి(పర్చూ రు), పి.గ్లోరియా(అద్దంకి), ఎం.ప్రభాకర్‌రెడ్డి (చీరాల), ఎన్‌.వెంకటేశ్వరరావు (సంతనూతల పాడు), ఎ.భార్గవ్‌తేజ(కందుకూరు), బి.నరేం ద్రముని (కొండపి), ఎం.శేషిరెడ్డి (మార్కాపు రం), జి.వసంతబాబు(కనిగిరి)లకు కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే ఉత్త మ సేవలు అందించిన జిల్లా అధికారుల వి భాగంలో కె.కృష్ణవేణి(జేసీ-3), బి.రవీంద్రబా బు(ఏపీఎంఐపీపీడీ), కె.చౌడేశ్వరి(ఎస్పీ), ఎం. ప్రభాకర్‌రెడ్డి(ఆర్డీవో,ఒంగోలు), కె.శీనారెడ్డి(డ్వా మాపీడీ), పీవీ.శ్రీరామమూర్తి (వ్యవసాయశా ఖ), వి.రవీంద్రనాఽథ్‌ఠాగూర్‌(పశుసంవర్థక శా ఖ,జేడీ), ఎం.వెంకటేశ్వరరావు (ఈడీ,బీసీకార్పొ రేషన్‌), పి.నారాయణ(స్టెప్‌సీఈవో), డాక్టర్‌ డి.శ్రీరాములు(రిమ్స్‌, సూపరింటెండెంట్‌), డా క్టర్‌ పద్మావతి(ఏడీఎంహెచ్‌వో), డాక్టర్‌ డి. సురేష్‌కుమార్‌(టీబీకంట్రోలుఆఫీసర్‌), టి.రవి (ఏపీఎంఎస్‌ఐడీసీ), ఎ.నగేష్‌(ప్రాజెక్టుల ఎస్‌ ఈ), కె.కొండయ్య (పీఆర్‌,ఎస్‌ఈ), వీవీఆర్‌. బాబు(మత్య్సశాఖ,ఏడీ), జి.విజయగీత(ఆర్టీసీ ఆర్‌ఎం), కె.హైమావతి(కమిషనర్‌,గిద్దలూ రు), బి.వెంకటరమణనాయక్‌(ఆయూష్‌ ఆర్డీ డీ), ఎన్‌.వెంకటసుబ్బయ్య (ఎన్‌ఐసీ), సుంద రరామిరెడ్డి(ఒంగోలుకార్పొరేషన్‌, ఎంఈ) ప్రశ ంసాపత్రాలు అందుకున్నారు. 

ఇరువురికి ఉత్తమ, 11మందికి సేవా పతకాలు

ఉత్తమ సేవలు అందించిన పోలీసుల కు ప్రత్యేకంగా సేవా పతకాలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌తో కలిసి కలెక్టర్‌ పోలా భాస్కర్‌ అందజేశారు. 2020లో పోలీస్‌శాఖలో వివిధ హోదాల్లో పని చేసిన వారిని ఉ త్తమసేవ, సేవాపతకాలకు రాష్ట్ర ప్రభు త్వం ఎంపిక చేసింది. వీరిలో ఉత్తమ సేవా పతకాలు అందుకున్న వారిలో ఎ స్‌.నరసింహులు(ఏఆర్‌ఎస్సై), పి.వెంకటే శ్వర్లు (ఏఆర్‌,హెచ్‌సీ), సేవాపతకాలు అందుకున్న వారిలో ఎస్సైలు సీహెచ్‌. రాజేంద్ర, పి.మాచర్ల, యు.సుబ్బారావు, ఏఎస్సైలు బి.శ్రీనివాసులు, ఆర్‌.మధు సుదనరావు, ఆర్‌.శంకర్‌, ఎన్‌.మురళి కృ ష్ణ, హెడ్‌కానిస్టేబుల్‌ జె.సర్వేశ్వరరావు, కాని స్టేబుళ్లు జేవీ.రమణయ్య, ఎన్‌.శ్రీని వాసరావు, కె.శ్రీనివాసరావు, పి.కిరణ్‌బా బు ఉన్నారు. ఈ సందర్భంగా పతకాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


Updated Date - 2021-01-27T06:06:18+05:30 IST