భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారుల ఇరుముడి మహోత్సవం

ABN , First Publish Date - 2021-12-06T06:28:37+05:30 IST

తిరుమలగిరిమునిసిపాలిటీ పరిధి లోని మాలిపురంలో అయ్యప్ప మాలధారు లు ఇరుముడి మహో త్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారుల ఇరుముడి మహోత్సవం
తిరుమలగిరిలో అయ్యప్ప మాలధారులకు అల్పాహారం పెడుతున్న ఎండీ నూరుద్దీన్‌

తిరుమలగిరి, డిసెంబరు 5: తిరుమలగిరిమునిసిపాలిటీ పరిధి లోని మాలిపురంలో అయ్యప్ప మాలధారు లు ఇరుముడి మహో త్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే పూజలు ప్రారంభమ య్యాయి. మండలం లోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన మెకానిక్‌ ఎండీ నూరుద్దీన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం ఏర్పాటుచేసి అయ్యప్ప మాలధారులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో సురుగురు శ్రీనివాస్‌, భాస్కరాచారి,  ఉపేందర్‌, చింత కాయల సత్తయ్య, యాదగిరి, శ్యాం పాల్గొన్నారు.

పెన్‌పహాడ్‌:  కార్తీక మాసం సందర్భంగా మండల కేంద్రంలోని శ్రీశంభు లింగే శ్వరస్వామి ఆలయంలో పలు గ్రామాల భక్తులు హోమాలు, పూజలు, అభిషే కాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారి కల్యాణాన్ని పురోహితులు నిర్వ హించారు. 




Updated Date - 2021-12-06T06:28:37+05:30 IST