వెనక్కి వెళ్లిన సముద్రం
ABN , First Publish Date - 2022-02-01T08:54:12+05:30 IST
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం తీరంలో సముద్రం 200 అడుగులు వెనక్కు వెళ్లింది. వెనక్కు వెళ్లిన ప్రాంతంలో పెద్దపెద్ద బండరాళ్లు కనిపించాయి....
విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం తీరంలో సముద్రం 200 అడుగులు వెనక్కు వెళ్లింది. వెనక్కు వెళ్లిన ప్రాంతంలో పెద్దపెద్ద బండరాళ్లు కనిపించాయి. ఈ రాళ్ల మధ్య కొన్ని పడవలు ఉండిపోయాయి. అవి రాళ్లు తగిలి స్వల్పంగా దెబ్బతిన్నాయని స్థానిక మత్స్యకారులు తెలిపారు. - భోగాపురం