జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: బండేటి చంటి
ABN , First Publish Date - 2020-08-05T19:09:14+05:30 IST
ఏలూరు: జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి పేర్కొన్నారు.
ఏలూరు: జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి బడేటి చంటి పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సవాలును స్వీకరించి, ఆ అంశంపై ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజల నుంచి మూడు రాజధానుల నిర్ణయంపై కచ్చితంగా వ్యతిరేకత వస్తుందన్నారు. అలా రాకపోతే శాశ్వతంగా రాజకీయాలు నుంచి తప్పుకుంటానని బడేటి చంటి తెలిపారు.