వైసీపీ ఎమ్మెల్యే సారథ్యంలో కొనసాగుతున్న దొంగఓట్ల హవా

ABN , First Publish Date - 2021-10-30T19:11:51+05:30 IST

బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల సారథ్యంలో దొంగఓట్ల హవా కొనసాగుతోంది.

వైసీపీ ఎమ్మెల్యే సారథ్యంలో కొనసాగుతున్న దొంగఓట్ల హవా

కడప: బద్వేల్ ఉపఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేల సారథ్యంలో  దొంగఓట్ల హవా కొనసాగుతోంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి  ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు నుండి భారీ సంఖ్యలో కొత్త వ్యక్తులను తరలించినట్లు సమాచారం. పోరుమామిళ్ళలో ప్రొద్దుటూరుకు చెందిన 10 మంది కొత్త వ్యక్తులను కాంగ్రెస్ శ్రేణులు గుర్తించి పట్టుకున్నారు.  దీంతో దొంగ ఓటర్లు తప్పించుకుని పరుగులు తీశారు. 

Updated Date - 2021-10-30T19:11:51+05:30 IST