బండలాగుడు పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-14T06:22:20+05:30 IST

మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో రాష్ట్రస్థాయి ఒంగోలుజాతి ఎద్దుల బండలాగుడు పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి.

బండలాగుడు పోటీలు ప్రారంభం
బండలాగుడు పోటీలో పాల్గొన్న ఎద్దులు

పగిడ్యాల, ఏప్రిల్‌ 13: మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో రాష్ట్రస్థాయి ఒంగోలుజాతి ఎద్దుల బండలాగుడు పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే, ఆర్థర్‌, వేర్వేరుగా ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను నందికొట్కూర్‌ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌, నందికొట్కూర్‌ మున్సిపల్‌  చైర్మెన్‌ దాసి  సుధాకర్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ శివరామక్రిష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి, సర్పంచ్‌ సుజాత ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామస్థులు భూషిగౌడ్‌, సురే్‌షరెడ్డి, వెంకట్‌, ఉస్మాన్‌, లక్ష్మన్న, మహ్మద్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - 2021-04-14T06:22:20+05:30 IST