నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతం

ABN , First Publish Date - 2021-03-05T16:41:39+05:30 IST

నెల్లూరు: జిల్లాలో రాష్ట్ర బంద్ ప్రశాంతంగా నడుస్తోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.

నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతం

నెల్లూరు: జిల్లాలో రాష్ట్ర బంద్ ప్రశాంతంగా నడుస్తోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నెల్లూరులోఆర్టీసీ బస్సులను వామపక్ష నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ సిబ్బందితో ఆందోళన కారులు వాగ్వాదానికి దిగారు. ఇది మినహా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగానే కొనసాగుతోంది.


Updated Date - 2021-03-05T16:41:39+05:30 IST