బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన డీసీసీ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-06-05T20:33:57+05:30 IST

రాజన్న సిరిసిల్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒకరు బీజేపీలో చేరారు.

బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన డీసీసీ అధ్యక్షుడు

రాజన్న సిరిసిల్ల: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒకరు బీజేపీలో చేరారు. కరీంనగర్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వివేక్, ప్రతాపరామకృష్ణ పాల్గొన్నారు.


Updated Date - 2020-06-05T20:33:57+05:30 IST