బీడీ ఆకు సేకరణపై సలహా కమిటీ
ABN , First Publish Date - 2021-01-17T09:57:18+05:30 IST
బీడీ ఆకు సేకరణపై సలహా కమిటీ
హైదరాబాద్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): బీడీ ఆకు సేకరణపై అడిషనల్ పీసీసీఎఫ్ నేతృత్వంలో అడ్వయిజరీ కమిటీని నియమించారు. ఈ కమిటీ జూన్ 30 వరకు పని చేస్తుందంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.