వ్యవసాయ బిల్లుల ఆమోదంతో రైతులకు మేలు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2020-09-21T00:55:19+05:30 IST

వ్యవసాయ బిల్లుల ఆమోదంతో రైతులకు మేలు చేస్తుందని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. రైతు శ్రేయస్సు కోసం కేంద్రం గతంలోనే ఆర్డినెన్స్‌ తెచ్చిందని, వ్యవసాయ బిల్లుల ఆమోదంపై

వ్యవసాయ బిల్లుల ఆమోదంతో రైతులకు మేలు: సోము వీర్రాజు

అమరావతి: వ్యవసాయ బిల్లుల ఆమోదంతో రైతులకు మేలు చేస్తుందని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. రైతు శ్రేయస్సు కోసం కేంద్రం గతంలోనే ఆర్డినెన్స్‌ తెచ్చిందని, వ్యవసాయ బిల్లుల ఆమోదంపై విపక్షాలది అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని తప్పుబట్టారు. రైతుకు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే.. వెసులుబాటును ప్రధాని మోదీ ప్రభుత్వం కల్పించిందని సోము వీర్రాజు తెలిపారు.

Updated Date - 2020-09-21T00:55:19+05:30 IST