భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

ABN , First Publish Date - 2021-09-07T13:27:13+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31 అడుగులకు చేరింది.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద  గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 31 అడుగులకు చేరింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సిడబ్ల్యూసి అధికారులు తెలుపుతున్నారు.

Updated Date - 2021-09-07T13:27:13+05:30 IST