Bhadradri Kottagudem: శివనామ స్మరణతో మారుమోగుతున్న శివాలయాలు
ABN , First Publish Date - 2021-11-29T13:50:16+05:30 IST
కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు పవిత్ర గోదావరి నదిలో భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు
భద్రాద్రి కొత్తగూడెం: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు పవిత్ర గోదావరి నదిలో భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక దీపాలను వెలిగించి మహిళలు కార్తీక నోములు నోచుకుంటున్నారు.