తమిళనాడులో ప్రాణం తీసిన అతివేగం.. కానిస్టేబుల్ మృతి

ABN , First Publish Date - 2021-09-08T23:47:15+05:30 IST

తమిళనాడులో ప్రాణం తీసిన అతివేగం.. కానిస్టేబుల్ మృతి

తమిళనాడులో ప్రాణం తీసిన అతివేగం.. కానిస్టేబుల్ మృతి

తమిళనాడు: అతివేగం, నిర్లక్ష్యం ఓ పోలీస్ ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. మధురై తిరుప్పరకుండ్రంమండేలా నగర్ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజశేఖర్ అనే కానిస్టేబుల్ ఓ కేసు విచారణకు వెళ్తూ  ముందున్న బైక్‌ను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించారు. అయితే చెక్ పోస్టు బ్యారియల్ తగిలి కింద పడిపోయారు. దాంతో ఎదురుగా వస్తున్న బస్సు రాజశేఖర్‌ను ఢీకొట్టింది.  గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు విడిచారు. 



Updated Date - 2021-09-08T23:47:15+05:30 IST