నల్లగొండ చేరుకున్న Bandi sanjay...ఉద్రిక్తం
ABN , First Publish Date - 2021-11-15T18:29:49+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు.
నల్లగొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నల్ల జెండాలతో టీఆర్ఎస్ నాయకుల ఆందోళనకు దిగారు. మరోవైపు పోలీసులు డ్రోన్తో కదలికలను పర్యవేక్షిస్తున్నారు.