మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్‌

ABN , First Publish Date - 2021-03-01T13:57:51+05:30 IST

హైదరాబాద్‌: ఓయూ సాక్షిగా చర్చకు రెడీ అని మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్‌ విసిరారు.

మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్‌

హైదరాబాద్‌: ఓయూ సాక్షిగా చర్చకు రెడీ అని మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత రామచంద్రరావు సవాల్‌ విసిరారు. ఉద్యోగాల కల్పనపై కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఓయూకి కేటీఆర్‌ రావాలన్నారు. తెలంగాణకు బీజేపీ ఏం చేసిందో కేటీఆర్‌తో చర్చకు రెడీ అన్నారు. ఓయూకి వెళ్లేందుకు బీజేపీ నేతలను పోలీసులు అనుమతించబోమన్నారు. ఆర్ట్స్‌ కాలేజీ దగ్గరికి ఎలాగైనా వెళ్తామని రామచంద్రరావు తెలిపారు. 


Updated Date - 2021-03-01T13:57:51+05:30 IST