రోశయ్య మృతిపై ఎంపీ టీజీ వెంకటేష్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-12-04T15:08:12+05:30 IST

మాజీ సీఎం రోశయ్య మృతిపై ఎంపీ టీజీ వెంకటేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రోశయ్య మృతిపై  ఎంపీ టీజీ వెంకటేష్ దిగ్భ్రాంతి

కర్నూలు: మాజీ సీఎం రోశయ్య మృతిపై ఎంపీ టీజీ వెంకటేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య అందరి వాడని... దేశంలో రాజకీయాలకు అతీతంగా అభిమానించే నేతల్లో రోశయ్య ఒకరని అన్నారు. రోశయ్య మృతితో రాజకీయ ధృవతార రాలిపోయిందని ఆవేదన చెందారు. రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. రోశయ్య మృతికి ఎంపీ టీజీ వెంకటేష్ సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-12-04T15:08:12+05:30 IST