గ్రేటర్ పోరులో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ
ABN , First Publish Date - 2020-11-20T02:31:57+05:30 IST
గ్రేటర్లో పోటీ చేసే రెండు విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. రెండో జాబితాలో 19 మందితో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది
హైదరాబాద్: గ్రేటర్లో పోటీ చేసే రెండు విడత అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. రెండో జాబితాలో 19 మందితో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.
రెండో జాబితాలో అభ్యర్థులు వీరే..
ఘాన్సీబజార్- రేణుసోని
జియాగూడ- బోయిని దర్శన్
మంగళ్హాట్- శశికళ
దత్తాత్రేయనగర్- ధర్మేంద్రసింగ్
జంగంమెట్-కె.మహేందర్
గోల్కొండ- పాశం శకుంతల
గుడిమల్కాపూర్- దేవర కరుణాకర్
జాంబాగ్- రూప్ దారక్
నాగోల్- చింతల అరుణ యాదవ్
మన్సూరాబాద్- కొప్పుల నర్సింహారెడ్డి
హయత్నగర్- కళ్లెం నవజీవన్రెడ్డి
బీఎన్రెడ్డి నగర్- లచ్చిరెడ్డి
చంపాపేట్- వంగ మధుసూదన్రెడ్డి
లింగోజిగూడ- ఆకుల రమేష్గౌడ్
కొత్తపేట్- ఎన్.పవన్ కుమార్ ముదిరాజ్
చైతన్యపురి- రంగా నర్సింహ గుప్తా
సరూర్నగర్- ఆకుల శ్రీవాణి
ఆర్కే పురం- రాధా ధీరజ్రెడ్డి
మైలార్దేవ్పల్లి- తోకల శ్రీనివాస్రెడ్డి