ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ: బండి

ABN , First Publish Date - 2021-11-24T20:47:34+05:30 IST

తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని

ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ: బండి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నగరంలో జరుగుతున్న బీజేపీ క్షేత్ర శిక్షణా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమైక్య పాలకులను మించి తెలంగాణలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు.  కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి నిలదీయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. 




Updated Date - 2021-11-24T20:47:34+05:30 IST