ఆ డివిజన్లో అన్ని స్థానాల్లో బీజేపీ విజయం
ABN , First Publish Date - 2020-12-04T22:51:26+05:30 IST
ఆ డివిజన్లో అన్ని స్థానాల్లో బీజేపీ విజయం
హైదరాబాద్: సరూర్ నగర్ డిబిజన్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 5 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సరూర్ నగర్, ఆర్ కె పురం, కొత్త పెట్, చైతన్యపురి, గడ్డి అన్నారంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
ఆర్.కె.పురం
టిఆర్ఎస్........4972
బిజెపి ..........7245
కాంగ్రెస్...... 953
టీడీపీ.....220
బీజేపీ మెజార్టీ .. 2273
సరూర్ నగర్
టిఆర్ఎస్........5136
బిజెపి ..........7662
కాంగ్రెస్...... ....510
టీడీపీ.....252
బీజేపీ మెజార్టీ.....2526
కొత్తపేట
టిఆర్ఎస్........4741
బిజెపి ..........7339
కాంగ్రెస్......... 796
టీడీపీ.....649
బీజేపీ మెజార్టీ.....2598
చైతన్యపురి
టిఆర్ఎస్........4009
బిజెపి ..........8335
కాంగ్రెస్......... 682
టీడీపీ.....487
బీజేపీ మెజార్టీ.....4326
గడ్డిఅన్నారం
టిఆర్ఎస్........4042
బిజెపి ..........7426
కాంగ్రెస్......... 1913
టీడీపీ.....329
బీజేపీ మెజార్టీ.....3384