ఆ డివిజన్‌లో అన్ని స్థానాల్లో బీజేపీ విజయం

ABN , First Publish Date - 2020-12-04T22:51:26+05:30 IST

ఆ డివిజన్‌లో అన్ని స్థానాల్లో బీజేపీ విజయం

ఆ డివిజన్‌లో అన్ని స్థానాల్లో బీజేపీ విజయం

హైదరాబాద్: సరూర్ నగర్ డిబిజన్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 5 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సరూర్ నగర్, ఆర్ కె పురం, కొత్త పెట్, చైతన్యపురి, గడ్డి అన్నారంలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 


ఆర్.కె.పురం

టిఆర్ఎస్........4972

బిజెపి ..........7245

కాంగ్రెస్...... 953

టీడీపీ.....220

బీజేపీ మెజార్టీ .. 2273


సరూర్ నగర్

టిఆర్ఎస్........5136

బిజెపి ..........7662

కాంగ్రెస్...... ....510

టీడీపీ.....252

బీజేపీ మెజార్టీ.....2526


కొత్తపేట

టిఆర్ఎస్........4741

బిజెపి ..........7339

కాంగ్రెస్......... 796

టీడీపీ.....649

బీజేపీ మెజార్టీ.....2598


చైతన్యపురి

టిఆర్ఎస్........4009

బిజెపి ..........8335

కాంగ్రెస్......... 682

టీడీపీ.....487

బీజేపీ మెజార్టీ.....4326


గడ్డిఅన్నారం

టిఆర్ఎస్........4042

బిజెపి ..........7426

కాంగ్రెస్......... 1913

టీడీపీ.....329

బీజేపీ మెజార్టీ.....3384

Updated Date - 2020-12-04T22:51:26+05:30 IST