రిమ్స్‌లో మాగుంట అభిమానుల ర క్తదానం

ABN , First Publish Date - 2021-08-02T05:10:47+05:30 IST

కరోనా విపత్కర పరిస్థితుల్లో స్థానిక రిమ్స్‌ లో అత్యవసర సేవలకు ర క్త నిల్వలు ఎక్కువగా లేని విషయాన్ని తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివా సులురెడ్డి తనయుడు రా ఘవరెడ్డి ఆదివారం అభి మానులతో కలిసి వచ్చి స్వయంగా రక్తదానం చేశారు.

రిమ్స్‌లో మాగుంట అభిమానుల ర క్తదానం
రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లను అందజేస్తున్న రాఘవరెడ్డి

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆ గస్టు 1 : కరోనా విపత్కర పరిస్థితుల్లో స్థానిక రిమ్స్‌ లో అత్యవసర సేవలకు ర క్త నిల్వలు ఎక్కువగా లేని విషయాన్ని తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివా సులురెడ్డి తనయుడు రా ఘవరెడ్డి ఆదివారం అభి మానులతో కలిసి వచ్చి స్వయంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువతకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్బంగా రాఘవరెడ్డి మాట్లా డుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం అధికంగా అవసరమవుతున్న తరుణంలో జిల్లాలోని యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపుని చ్చారు. కార్యక్రమంలో రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరాములు తదితరు లు పాల్గొన్నారు. అనంతరం మాగుట రాఘవరెడ్డిచారిటబుల్‌ ట్రస్టు ఆధ్వ ర్యంలో బ్యాంకు రిటైరీస్‌ ఫెడరేషన్‌ నేతృత్వంలో బ్యాంకు ఉద్యోగులకు ఆనం దయ్య మందును పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంకు అ సిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, పీకే.రాజేశ్వరరావు, కోటేశ్వరరావు, జీ వీ.సుబ్బారెడ్డి, కె.రాజీవ్‌, రతన్‌దేవ్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-02T05:10:47+05:30 IST