భక్తిశ్రద్ధలతో మల్లాలమ్మకు బోనాలు

ABN , First Publish Date - 2021-08-02T05:47:11+05:30 IST

గ్రామ దేవత మల్లాల మ్మ జాతర ఘనంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో మల్లాలమ్మకు బోనాలు

ఓబుళదేవరచెరువు, ఆగస్టు 1: మండలంలోని ఉంట్లవారిపల్లి, తిప్పేపల్లి ఎస్సీ కాలనీ, తిప్పేప ల్లితం డా, తిప్పేపల్లి గ్రామస్థులు కుర్లి దామోదర్‌రెడ్డి, కుర్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవత మల్లాల మ్మ జాతర ఘనంగా నిర్వహించారు. పూర్వీకుల నుండి గ్రామదేవతకు గ్రామాన్ని, ప్రజలను , పంట పొ లాలు, పిల్లా పాపల ను చల్లంగా చూడాలని మొక్కు లు చెల్లిస్తూ సంప్రదాయంగా జాతర నిర్వహిస్తారు. అందులో భాగంగా మల్లాల మ్మ జాతరను నిర్వహిం చారు. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో ఉం ట్లవారిపల్లిలో బోనాలు, జ్యోతులు తీసుకెళ్ళి మల్లాల మ్మకు సమర్పించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామస్థులకు, బంధువులకు జాతరకు పిలిచి వింధుభోజనాలు అందించారు. జా తర కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ గోపీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-02T05:47:11+05:30 IST