ఘనంగా దుర్గమ్మకు బోనాలు
ABN , First Publish Date - 2022-01-26T05:55:27+05:30 IST
పట్టణంలోని రాజేంద్రనగర్కు చెందిన ప్రజలు భకిశ్రద్ధల నడుమ దుర్గమ్మ దేవతకు మంగళవారం జ్యోతుల బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు
ధర్మవరంరూరల్, జనవరి 25: పట్టణంలోని రాజేంద్రనగర్కు చెందిన ప్రజలు భకిశ్రద్ధల నడుమ దుర్గమ్మ దేవతకు మంగళవారం జ్యోతుల బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు పెద్దఎత్తున బోనాలను ఎత్తుకుని అమ్మవారి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లి సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.