ప్రభుత్వం దిగిరాకపోతే ఏ క్షణమైనా మళ్లీ ఉద్యమం: బొప్పరాజు

ABN , First Publish Date - 2021-12-19T23:01:29+05:30 IST

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏసీబీ కేసులకు బయపడేది లేదని..

ప్రభుత్వం దిగిరాకపోతే ఏ క్షణమైనా మళ్లీ ఉద్యమం: బొప్పరాజు

విజయవాడ: ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏసీబీ కేసులకు బయపడేది లేదని తేల్చి చెప్పారు. ఏ క్షణమైనా ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాను కోట్లు సంపాదించలేదని... ఉద్యోగులు తమను నమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 




Updated Date - 2021-12-19T23:01:29+05:30 IST