తెనాలి అండర్ బ్రిడ్జి చప్టా వద్ద గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-08-10T18:34:47+05:30 IST

గుంటూరు: తెనాలి పట్టణ చినరావూరు శివారు రైల్వే అండర్ బ్రిడ్జి చప్టా వద్ద గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యమైంది.

తెనాలి అండర్ బ్రిడ్జి చప్టా వద్ద గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

గుంటూరు: తెనాలి పట్టణ చినరావూరు శివారు రైల్వే అండర్ బ్రిడ్జి చప్టా వద్ద గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యమైంది. ఆదివారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి 14 ఏళ్ల మద్దెల పవన్ గల్లంతయ్యాడు. పోలీసులు, గజ ఈతగాళ్ళతో ముమ్మరంగా గాలించి మృతదేహాన్ని వెలికితీశారు.


Updated Date - 2020-08-10T18:34:47+05:30 IST