సచివాలయాలకు డబ్బు జమ కాకపోవడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్

ABN , First Publish Date - 2021-08-01T16:20:42+05:30 IST

సచివాలయాలకు డబ్బు జమ కాకపోవడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్

సచివాలయాలకు డబ్బు జమ కాకపోవడంతో పెన్షన్ల పంపిణీకి బ్రేక్

అనంతపురం: 5.18 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ అందలేదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీ ఉదయమే పెన్షన్లు పంపిణీ చేసే వాలంటీర్లు, సచివాలయాలకు డబ్బు జమ కాకపోవడంతో పంపిణీకి బ్రేక్ పడింది. పెన్షన్ల పంపిణీ సవ్యంగా సాగకపోవడంపై లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. నేడు జమ చేసినా.. ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు, బయోమెట్రిక్ డివైజ్‌ల కొరతతో పలు ప్రాంతాల్లో పింఛన్ల పంపిణికి ఆటంకం వస్తోంది.

Updated Date - 2021-08-01T16:20:42+05:30 IST