బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-07-25T15:21:39+05:30 IST

చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ తెల్ల గుండ్లపల్లిలో సాయి(20) అనే బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి

చిత్తూరు: ఎస్ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామ పంచాయతీ తెల్ల గుండ్లపల్లిలో సాయి(20) అనే బీటెక్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి నిన్న సాయంత్రం వెళ్లిన సాయి గ్రామం పక్కనే ఉన్న కుంటలో శవమై తేలాడు. స్థానిక పోలీసులకు సాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-07-25T15:21:39+05:30 IST