ఏపీఎన్‌ఎస్‌ఏ అధ్యక్షుడుగా బుచ్చిరాజు

ABN , First Publish Date - 2021-11-30T09:22:36+05:30 IST

న్యూరో సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఏపీఎన్‌ఎ్‌సఏ) అధ్యక్షుడుగా డాక్టర్‌ బుచ్చిరాజు ఎన్నికయ్యారు. ఏపీ న్యూరోకాన్‌-2021 కాన్ఫరెన్స్‌ ఏలూరులో మూడు

ఏపీఎన్‌ఎస్‌ఏ అధ్యక్షుడుగా బుచ్చిరాజు

విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ న్యూరో సైంటిస్ట్స్‌ అసోసియేషన్‌ (ఏపీఎన్‌ఎ్‌సఏ) అధ్యక్షుడుగా డాక్టర్‌ బుచ్చిరాజు ఎన్నికయ్యారు. ఏపీ న్యూరోకాన్‌-2021 కాన్ఫరెన్స్‌ ఏలూరులో మూడు రోజులపాటు జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బుచ్చిరాజు ప్రస్తుతం కేజీహెచ్‌ న్యూరాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. అసోసియేషన్‌ సెక్రటరీగా డాక్టర్‌ బాబ్జీకుమార్‌ ఎన్నికయ్యారు. 

Updated Date - 2021-11-30T09:22:36+05:30 IST