అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

ABN , First Publish Date - 2020-06-07T20:36:25+05:30 IST

అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రతిష్టంభన కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతిచ్చింది. ఇతర రాష్ట్రాల బస్సుల రాకపోకలపై అవకాశాలు కనిపించాయి.

అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

అమరావతి: అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. సోమవారం నుంచి రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతిచ్చింది. ఇతర రాష్ట్రాల బస్సుల రాకపోకలపై అవకాశాలు కనిపించాయి. ఇప్పటికే ఏపీ నుంచి బస్సుల రాకపోకలపై ఒడిశా, తమిళనాడు.. కర్నాటక, తెలంగాణ ప్రభుత్వాలకు ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని లేఖ రాశారు. సీఎస్‌ లేఖలపై ఇప్పటివరకూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు.

Updated Date - 2020-06-07T20:36:25+05:30 IST