25న కేబినెట్ సమావేశం వాయిదా
ABN , First Publish Date - 2020-09-21T08:26:00+05:30 IST
ఈనెల 25వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది.
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఈనెల 25వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన క్యాదర్శి నీలం సాహ్ని ఆదివారం ప్రభుత్వ కార్యదర్శులకు జారీ చేసిన నోట్లో పేర్కొన్నారు.
కేబినెట్ సమావేశం జరిగే తేదీ, సమయాన్ని తదుపరి వెల్లడిస్తామని ఆ నోట్లో తెలిపారు.