2చెట్లు... రూ.50 లక్షలు!

ABN , First Publish Date - 2021-11-26T10:00:12+05:30 IST

అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ ఇంటి సుందరీకరణకు తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు తరలి వెళ్లాయి.

2చెట్లు... రూ.50 లక్షలు!

ముఖేశ్‌ అంబానీ ఇంటికి కడియం చెట్లు 

కడియం, నవంబరు 25: అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముఖేశ్‌ అంబానీ ఇంటి సుందరీకరణకు తూర్పుగోదావరి జిల్లా కడియం చెట్లు తరలి వెళ్లాయి. గుజరాత్‌ రాష్ట్రం జామనగర్‌లో నిర్మించే ఇంటి ఆవరణలో ఉంచేందుకు కడియం నర్సరీ నుంచి రెండు ఆలీవ్‌ చెట్లను రూ.50లక్షలకు అంబానీ కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేశారు. వీటిని ప్రత్యేక ట్రాలీలో తరలించారు. 

Updated Date - 2021-11-26T10:00:12+05:30 IST