కాలువ నిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-05-14T04:44:36+05:30 IST
కావలి రూరల్ మండలం ఆముదాల దిన్నెలో సర్పంచు ఊడా బ్రహ్మనందం ఆధ్వర్యంలో గురువారం మురుగునీటి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
కావలి రూరల్, మే 13: కావలి రూరల్ మండలం ఆముదాల దిన్నెలో సర్పంచు ఊడా బ్రహ్మనందం ఆధ్వర్యంలో గురువారం మురుగునీటి కాలువ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. పంచాయతీ నిధులు రూ.7 లక్షలతో కాలువ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కారక్రమంలో కందుల శ్రీనివాసులు, ఖలీల్ బాషా, ప్రసాద్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.